సౌదీ బస్సు ప్రమాద బాధితులకు ఊరట.. పరిహారం విడుదల చేసిన ప్రభుత్వం

2 months ago 5
Compensation Saudi Accident Victims: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.07 కోట్లు మంజూరు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మదీనా వద్ద 46 మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగి.. 45 మంది సజీవ దహనం అయ్యారు.
Read Entire Article