Andhra Pradesh Parents Teachers Mega Meeting On December 5th: డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ అంతటా పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరగనుంది. విద్యార్థుల పురోగతితో పాటు, విద్యా ప్రమాణాలు, సమస్యలపై చర్చించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు కూడా పాల్గొంటారు. ఇది కేవలం సమావేశం కాదు, విద్యాభివృద్ధికి ఒక పండుగలా నిర్వహించబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.