స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని వేలాది కుటుంబాలు.. వారికి ఇబ్బందేనా?

5 months ago 9
రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతల్లో వీటిని ఉచితంగా అందించింది. ఇప్పటికే పలు జిల్లాలలో రేషన్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే ఇన్ని రోజులైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి కొన్ని చోట్ల కుటుంబాలు ముందుకు రావటం లేదని సమాచారం. ఒక్క బాపట్ల జిల్లాలోనే 59 వేల కుటుంబాలు ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article