హైదరాబాద్ ఈవీ హబ్గా మారుతోంది. చైనాకు చెందిన BYD కంపెనీ 70వేల కోట్లతో హైదరాబాద్ సమీపంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి యూనిట్ ఏర్పాటు చేయాలని ఆశిస్తోంది. ఇది లక్షల్లో ఉద్యోగాలను సృష్టించగలదు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు అనేక రాయితీలు ఇస్తోంది. ఈ చర్య భారత EV రంగాన్ని బలోపేతం చేయనుంది.