హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త.. మరో టౌన్ వచ్చేస్తోంది..

1 year ago 22
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్‌లోని కిటాక్యూషు నగరంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నదుల పునరుజ్జీవనం వంటి అంశాలపై చర్చలు జరిపింది. హైదరాబాద్‌లో అత్యాధునిక ఎకో టౌన్‌ను అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన పలు ప్రముఖ సంస్థలతో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. గతంలో కాలుష్యంతో నిండిపోయిన మురాసాకి నదిని సందర్శించి, దానిని పరిశుభ్రమైన నదీతీరంగా మార్చిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించింది.
Read Entire Article