హైదరాబాద్‌లో ఇళ్లు కొనేవారికి అలర్ట్.. 5 లక్షల ఇళ్లు, స్థలాలపై కొత్త సమస్య..

1 month ago 9
హైదరాబాద్‌లో ఇళ్లు, ప్లాట్లు కొనాడం, అమ్మడం చేయాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనతో ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల గృహ రుణాలు ఆగిపోయి, అమ్మకాలు స్తంభించాయి. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన తర్వాత నగరంలో సుమారు 5 లక్షల ఇళ్లు, స్థలాలక సరిహద్దులు మారిపోయాయి. అయితే దీనికి తగ్గట్టుగా ఆస్తి రికార్డులను బదిలీ చేయలేదు. డివిజన్ల పునర్విభజన తర్వాత.. సర్వర్లలో డివిజన్ల పేర్లు, కోడ్లు మారుతుండటంతో మ్యుటేషన్ ప్రక్రియ ఆగిపోయింది.
Read Entire Article