హైదరాబాద్ ఇకపై టెక్నాలజీ హబ్గానే కాదు, ప్రపంచ భద్రతకు, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.. కోవాసెంట్ కొత్త AI ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభంతో.. హైదరాబాద్ AI కమాండ్ సెంటర్గా అవతరించనుందని చెప్పారు. 500 మంది ఇంజనీర్లతో మొదలై.. 2028 నాటికి 3000 మందికి ఉపాధి కల్పించనుందన్నారు.