హైదరాబాద్లోని మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ దొరకడం కలకలం సృష్టించింది. బీహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు బ్యాగ్తో మెట్రో స్టేషన్కు రాగా.. సాధారణ తనిఖీల్లో 9 ఎంఎం బుల్లెట్ లభించింది. స్కానింగ్ సమయంలో అనుమానాస్పద శబ్దం రావడంతో మెట్రో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సిబ్బంది ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.