11 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఆ రైలు.. వారికి భారీ ఊరట.. తీరనున్న బెర్తుల సమస్య

3 months ago 9
Telangana Sampark kranti Express: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వారికి శుభవార్త. దాదాపు 11 ఏళ్ల తర్వాత తెలంగాణకు ప్రత్యేక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రాబోతుంది. అన్ని శాఖల నుంచి ఆమోదం లభిస్తే.. మరో మూడు నెలల్లోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది. దీనితో పాటు వందేభారత్ స్లీపర్ సర్వీస్‌ను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త రైళ్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించి, బెర్తుల కొరతను తీర్చనున్నాయి.
Read Entire Article