148 ఏళ్ల ఆలయంలో నవరాత్రోత్సవాలు.. 7 కిలోల బంగారు, 12 కిలోల వెండి, రూ.5 కోట్ల కరెన్సీతో అలంకారం

5 months ago 6
దేవీ నవరాత్రోత్సవాలు అంటేనే.. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అందంగా అలంకరిస్తారు. ఈ అలంకారాల కోసం బంగారం, వెండి, డబ్బులు, గాజులు, చీరలు, కూరగాయలు, పండ్లు ఇలా రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. అయితే విశాఖలో ఏర్పాటు చేసిన ఓ అమ్మవారి వద్ద తాజాగా భారీగా బంగారు, వెండి, డబ్బుతో అలంకరించడం విశేషం. 7 కిలోల గోల్డ్, 12 కిలోల సిల్వర్, రూ.5 కోట్ల డబ్బుల నోట్లతో అమ్మవారికి అలంకారం చేశారు.
Read Entire Article