154 శాతం పెరిగిన ట్రాఫిక్ చలాన్ల ఆదాయం.. ప్రజాపాలన కాదు, పెనాల్టీ పాలన అంటూ బండి సంజయ్ ట్వీట్

1 week ago 2
రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల ఆదాయం పెరగడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదని.. పెనాల్టీ పాలన అంటూ విమర్శలు గుప్పించారు. గతేడాది ఏకంగా 154 శాతం ట్రాఫిక్ చలాన్ల ఆదాయం పెరగడాన్ని ప్రశ్నించిన బండి సంజయ్.. దాదాపు 2.5 రెట్లు ట్రాఫిక్ చలాన్ల ఆదాయం పెరిగిందని వెల్లడించారు.
Read Entire Article