18 ఏళ్లు నిండి.. 10వ తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. నెలకు రూ.14 వేలు..

4 months ago 8
ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు నవంబర్ 11న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వరంగల్, ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. భారత్ బయోటెక్, డిమార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని.. సేల్స్ మెన్, ఆపరేటర్స్, అకౌంటెంట్స్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18-32 ఏళ్ల అభ్యర్థులు తమ పత్రాలతో హాజరుకావాలని అధికారులు కోరారు.
Read Entire Article