Yanam Pulasa Fish Huge Rate Rs 26000: గోదావరి జిల్లాల్లో పులసల సందడి మొదలైంది! ఎర్రనీటి రాకతో మత్స్యకారులు వేట ప్రారంభించగా, వేలంలో పులసల కోసం జనం పోటీపడుతున్నారు. రెండు కిలోల పులస ఏకంగా రూ.26 వేలకు అమ్ముడుపోయింది. మరోవైపు, పండుగప్ప చేపలకు కూడా మంచి ధర పలుకుతోంది. ఈ చేపల ధరలు పెరగడానికి గల కారణాలు ఏమిటి? రైతులు ఎందుకు ఆనందంగా ఉన్నారు? ఈ ధరల వెనుక ఉన్న మర్మం ఏమిటి?