, Jammalamadugu Farmer Ramesh Farming In 20 Cents: కడప జిల్లాకు చెందిన రైతు రమేష్, కేవలం 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 20 రకాల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలీలు, రసాయనాలు లేకుండా కుటుంబ సభ్యుల సహాయంతో సాగు చేస్తూ నెలకు రూ.10 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ వైవిధ్యమైన సాగు పద్ధతి ద్వారా ఏడాది పొడవునా ఆదాయం సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.