3 నెలల రేషన్ తీసుకోని వారికి బ్యాడ్‌న్యూస్.. అనర్హులుగా గుర్తించేందుకు కసరత్తు..!

11 months ago 23
Ration Card Details: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టింది. రేషన్ బియ్యం తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించి, వారి వివరాలను కేంద్రానికి నివేదించింది. మంచిర్యాల జిల్లాలో 1,216 మంది లబ్ధిదారులు అనర్హులుగా తేలారు. దీని ద్వారా వనరుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను పెంచనున్నారు.
Read Entire Article