34 ఏళ్ల పాటూ ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైర్.. కానీ ఆయనకు ప్రతి నెలా వచ్చే పింఛన్ మాత్రం రూ.920

3 weeks ago 4
AP Man Pension Of Rs 920: ఆయన 34 ఏళ్లపాటు ఆర్టీసీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. రిటైర్​ అయ్యాక రెస్ట్ తీసుకోవాల్సిన పెద్దాయన రోజూ పనులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతి నెల ఆయనకు వచ్చే పింఛన్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఆయనకు నెలకు వచ్చే పింఛన్ రూ.920 మాత్రమే. ఆ డబ్బులతో పూట గడవడం కూడా ​కష్టంగా మారింది.. నెలలో 30 రోజుల లెక్కన జీతాన్ని లెక్కిస్తే రోజుకు రూ.30 మాత్రమే వస్తుంది.
Read Entire Article