35 మార్కులగాళ్లని అవమానం, నా కూతురికి 580 మార్కులొచ్చాయి.. మహాసేన రాజేష్ ఎమోషనల్ పోస్ట్

10 months ago 11
Mahasena Rajesh Emotional Post On His Daughter: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. పార్వతీపురం మన్యం జిల్లా టాపర్‌గా నిలవగా, ఓ విద్యార్థిని 600/600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. అయితే, ఒక రాజకీయ నాయకుడి కుమార్తె సాధించిన మార్కులు ఆయనను భావోద్వేగానికి గురిచేశాయి. తన కూతురు తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందంటూ మహాసేన రాజేష్ గర్వంగా ఉందన్నారు. ఇంతకీ ఆ తండ్రి మనసులోని మాటలేంటి? ఆ కూతురు ఏం సాధించింది?
Read Entire Article