46 ఏళ్ల నిరీక్షణకు 'ప్రజావాణి'తో పరిష్కారం.. ఆనందంలో పేద రైతు

1 year ago 21
ఓ పేద రైతు 46 ఏళ్ల సమస్యకు ప్రజావాణి కార్యక్రమంలో పరిష్కారం దొరికింది. గ్రామంలోని ఒకరం సాగు భూమి పట్టా కోసం 1978 నుంచి పోరాడుతున్న రైతుకు ఎట్టకేలకు పట్టా అందింది. గత జులైలో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా.. విచారణ చేపట్టిన అధికారులు 100 రోజుల్లోనే ఆయనకు పట్టా అందించారు.
Read Entire Article