4సార్లు ఎమ్మెల్యే.. ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూపు

10 months ago 42
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పల మల్సూర్ కుటుంబం నేడు నిరుపేదరికంలో మగ్గుతోంది. సొంతిల్లు లేక, శిథిలమైన ఇంటిలో తలదాచుకుంటున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని పాఠశాలకు దానం చేసిన మల్సూర్, తన జీతం డబ్బులను కూడా ప్రజాసేవకే వెచ్చించారు. ఎన్నికల సమయంలో తమ ఇంటికి వచ్చి హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు విస్మరించారని మల్సూర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా తమకు ఇంటిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.. ఆ వివరాలు..
Read Entire Article