'5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం': సీఎం చంద్రబాబు

2 hours ago 2
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే లక్ష మందిని ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 వంటి పథకాలతో పాటు మహిళా భద్రత, ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
Read Entire Article