50 ఏళ్ల తర్వాత అదే తీవ్రతతో.. భూకంపంతో హడలిపోయిన ప్రజలు

1 year ago 31
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. చివరి సారిగా 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. తాజాగా దాదాపు అంతే తీవ్రతతో భూకంపం సంభవించింది.
Read Entire Article