8 ఏళ్ల బాలుడికి రెండ్రోజులపాటు జ్వరం, లివర్ డ్యామేజీ.. ప్రభుత్వం స్పందించినా దక్కని ప్రాణం

4 months ago 3
జ్వరం, లివర్ డ్యామేజీ అయిన 8 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వం సకాలంలో స్పందించినా బాలుడి ప్రాణాలు దక్కలేదు. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తికి మంత్రి లోకేశ్ స్పందించి సహాయం చేశారు. అయినా విధితో పోరాడిన బాలుడు.. చివరికి తనువు చాలించాడు. బాలుడి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు నారా లోకేశ్. అతడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ బాధను తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకున్నారు.
Read Entire Article