98 ఏళ్లుగా దేవుడి విగ్రహంపై రెండు గ్రామాల మధ్య వివాదం.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

3 months ago 8
Supreme Court Anantapur Kuruba Temple Dispute Verdict: 98 ఏళ్ల నాటి సంగలప్ప స్వామి విగ్రహం వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. అనంతపురం జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఈ వివాదంలో, రాజీ డిక్రీని ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, గంగులకుంట గ్రామస్థుల అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో 1927 నుంచి రెండు గ్రామాల మధ్య కొనసాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలికింది.
Read Entire Article