AIతో గంటలో శ్రీవారి దర్శనం అసంభవం.. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం

10 months ago 16
తిరుమలలో ఏఐ ఆధారిత దర్శనాలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వినియోగించి.. సామాన్య భక్తులకు గంటలో శ్రీవారి దర్శనం అసంభవమని ఆయన తేల్చి చెప్పారు. ఏఐ టెక్నాలజీ వాడినా శ్రీవారి శీఘ్ర దర్శనం కష్టమేనని, ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించి మార్పులు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.ఏ ఐ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయొద్దని, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
Read Entire Article