Amaravati Capital: రాజధానిలోకి మరో రెండు ప్రాంతాలు.. కృష్ణానదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

1 year ago 33
రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ అధికారులతో సమావేశమైన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధాని పరిధిని పెంచాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఆర్డీఏ పరిధిని కుదించగా.. చంద్రబాబు పాత పరిధినే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో పల్నాడు, బాపట్ల ప్రాంతాలు అమరావతి పరిధిలోకి రానున్నాయి. అలాగే అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article