Anchor Shyamala: ఇండస్ట్రీలో పనిలేకుండా చేశారు.. భయపడి వెళ్లిపోతాననుకుంటున్నారా?

1 year ago 19
పిఠాపురం మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం లక్ష్యంగా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధులు యాంకర్ శ్యామల, రోజా టీడీపీ కూటమి సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావటంతో.. పవన్ కళ్యాణ్ లక్ష్యంగానూ విమర్శలు పేలుతున్నాయి. ఇక పిఠాపురం అత్యాచారం కేసులో నిందితుడి పేరు జానీ కావటంతో.. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ యాంకర్ శ్యామల కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article