Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా, విధులకు గైర్హాజరీ అవుతున్న 55 మంది ఉద్యోగులను గుర్తించిన లోకాయుక్త.. వారిని వెంటనే ఉద్యోగాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ ఉద్యోగులు ఏ శాఖకు చెందిన వారు. ఆ సంగతేంటో తెలుసుకుందాం.