AP Flood Package: వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ.. ఎవరికి ఎంతంటే?

7 months ago 11
AP Govt Special package for Flood Victims: వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.25 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లలో ఉండేవారికి రూ.10 వేల సాయం చేస్తామని చెప్పారు. చిరు వ్యాపారులకు, పంటలకు, మత్స్యకారులకు ఇలా వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. అలాగే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు సైతం సాయం చేస్తానని చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు.
Read Entire Article