AP Floods: వరద బాధితులకు వైసీపీ స్పెషల్ ప్యాకెట్లు.. రేపటి నుంచి ప్రారంభం.. ఏమేం ఉన్నాయంటే?

8 months ago 10
ఏపీలోని వరద బాధితులకు వైసీపీ మూడో విడత సాయం చేయనుంది. ఇప్పటికే రెండు దశల్లో సాయం చేసిన వైసీపీ.. రేపటి నుంచి మూడో విడత సాయం పంపిణీ ప్రారంభించనుంది. వరద బాధితులకు 50 వేల ప్రత్యేక ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక ప్యాకెట్లలో రేషన్ సరుకులు ఉంటాయి. వరద బాధితుల కోసం వైఎస్ జగన్ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కోటి రూపాయల సాయంతో వైసీపీ రేషన్ సరుకుల ప్యాకెట్లు పంపిణీ చేయనుంది. రేపు 30 వేల ప్యాకెట్లు, ఎల్లుండి 20 వేల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు.
Read Entire Article