అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏపీ సీఎం ప్రకాశం జిల్లా మర్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా.. మహిళా భద్రతే తమ ప్రభుత్వ ధ్యేయమని.. శక్తి యాప్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే.. అదే మీకు చివరి రోజు అవుతుందని ఈ సందర్భంగా సీఎం వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పాటు.. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీ సేవను కూడా ఆయన ప్రారంభించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.