తిరుమల: శ్రీవారి ఆలయంలో ఒకే నెలలో మూడు ఆస్థానాలు

2 hours ago 2
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడుసార్లు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఉగాది, శ్రీరామనవమిని పురస్కరించుకుని మూడుసార్లు ఆస్థానాలు జరగనున్నాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 28న పట్టాభిషేక ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. మరోవైపు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో మార్చి 24 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
Read Entire Article