AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఆ రూట్‌లోనే.. భూసేకరణకు అనుమతులు

1 year ago 38
ఆంధ్రప్రదేశ్‌లో మరో రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఏపీని తమిళనాడును అనుసంధానించే పుత్తూరు అత్తిపట్టు రైల్వే లైన్ భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం 88.3 కిలోమీటర్ల మేరకు అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు గతంలోనే కేంద్రం ఆనుమతి లభించగా.. పనుల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణకు రైల్వే శాఖ అనుమతి ఇవ్వటంతో పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article