AP News: అకౌంట్లోకి డబ్బులు పడ్డాయ్.. చెక్ చేస్కోండి..

14 hours ago 4
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా సాయాన్ని పది వేల నుంచి రూ.20వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకార భరోసా నిధులను శనివారం విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో పర్యటించిన చంద్రబాబు.. మత్స్యకారులకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article