Visakhapatnam Durg Vande Bharat Empty Seats: ఏపీ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.. వీటిలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్, దుర్గ్ ముఖ్యమైనవి. అయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్కు నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కానీ విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడిచే రైలుకు మాత్ర కష్టాలు తప్పడం లేదు. ఈ రైలుకు మొత్తం 14 బోగీలు ఉంటే.. 10 బోగీలు ఖాళీగా ఉంటున్నాయట.