AP News: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం ధరలపై త్వరలోనే కమిటీ

1 year ago 23
AP News: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలను స్థిరీకరించేందుకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితమే రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం... మందుబాబులకు నాణ్యమైన మద్యంతోపాటు, తక్కువ ధరకే మద్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు.
Read Entire Article