AP News: ఒకేరోజు ఆరు ఆలయాల దర్శనం.. స్పెషల్ టూర్ ప్యాకేజ్, ధర ఎంతంటే

1 year ago 24
Rajahmundry Spiritual Tour Started: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహణలో ఒక రోజు ఆధ్యాత్మిక యాత్ర మొదలైంది. పర్యాటకశాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్‌ చేతుల మీదుగా రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది. తెలిపారు. రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లోని పర్యాటకశాఖ కార్యాలయం దగ్గర పూజలు చేసి వాహనాలను ప్రారంభించారు. ఆరు ఆలయాలను ఒకే రోజులో సందర్శించొచ్చు. ఈ వాహనంలో 18 మంది భక్తులు ప్రయాణించవచ్చు. ప్రతి శనివారం ఈ యాత్ర అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Entire Article