AP News: గుడ్ న్యూస్.. ఆ రైళ్లు ఇకపై అక్కడ కూడా ఆగుతాయ్.. ఉత్తర్వులు జారీ

4 months ago 8
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణికుల సౌకర్యాన్ని, రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లకు కొన్ని రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ అవకాశం లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో కొంతమంది రైలు ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదుచేయడంతో.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లతో పాటుగా మరికొన్ని రైళ్లకు గుంటూరు.నరసరావుపేట, మార్కాపురం రోడ్డు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article