AP News: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. కుప్పంతోనే మొదలు..

6 months ago 9
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వందశాతం సోలార్ విద్యుత్ సరఫరా కోసం కుప్పం నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విద్యుత్ శాఖ మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల గురించి అధికారులతో చర్చించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పరికరాల ఏర్పాటు గురించి కూడా చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు చెందిన ఇళ్లకు సోలార్ విద్యు్త్ సరఫరాపైనా చర్చించారు.
Read Entire Article