AP NEWS: స్కూళ్లల్లో ఇకపై అవన్నీ బంద్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

1 year ago 37
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలతో పాటుగా వివాహాలు వంటి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. అలాంటి కార్యక్రమాలను అనుమతి ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఏపీ విద్యాశాఖ.. అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Read Entire Article