AP Pensions: ఏపీలో వారందరికీ పింఛన్లు కట్.. మొదలైన పరిశీలన!

1 year ago 21
ఏపీలో పింఛన్ల పరిశీలన కార్యక్రమం పలుచోట్ల ప్రారంభమైంది. దివ్యాంగ పింఛన్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సదరం శిబిరాల ద్వారా వైకల్యం శాతాన్ని పరిశీలిస్తున్నారు. దివ్యాంగ పింఛన్లను అనర్హులు కూడా పొందుతున్నారన్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల వైద్య బృందాలతో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైకల్యం ఎంత శాతం ఉందనే వివరాల కోసమే ప్రత్యేక పరిశీలన జరుగుతోందని తెలిపింది.
Read Entire Article