ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే రేపు 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 134 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మంగళనారం రోజున 288 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదైనట్లు తెలిపింది.