AV Ranganath: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష

7 months ago 14
AV Ranganath: హైడ్రా ఇప్పుడు మరో టార్గెట్ పెట్టుకుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న చెట్లను పరిరక్షించడంపై హైడ్రా అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం.. జీహెచ్ఎంసీ, అటవీ శాఖ అధికారులతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. నగర పరిధిలో వాల్టా చట్టం అమలుపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. రోడ్లు, కాలనీల్లో కూలిపోయే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని.. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రంగనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article