ఒకే నియోజకవర్గానికి కొత్తగా ఎయిర్‌పోర్ట్, కేంద్రీయ విద్యాలయం.. పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష

2 hours ago 1
TDP Mla Sireesha Review On Airport And Kendriya Vidyalaya: ఏపీకి కేంద్రం కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి కూడా కేవీని కేటాయించారు. పలాసలోని తాత్కాలిక భవనాల్లో కేంద్రీ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్ని ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. అనంతరం పలాసలో ఏర్పాటు చేయబోతున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణకు సంబంధించి రైతులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.
Read Entire Article