Bank Holiday: జనవరిలో ఆ రోజు కూడా సెలవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

1 year ago 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. సంక్రాంతి సెలవులను మరో రోజు పొడిగించింది. కనుమ పండుగ రోజు (జనవరి 15) సాధారణ సెలవు ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు జనవరి 15ను కూడా సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డిసెంబర్‌లో జారీ చేసిన సెలవుల జీవోలో మార్పులు చేస్తూ మరో జీవో విడుదల చేశారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article