Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంక్రాంతి నుంచి కొత్త కార్యక్రమం.. ఏంటీ పీ4?

1 year ago 16
ఏపీవాసులకు శుభవార్త.. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మచిలీపట్నంలో జరిగిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పీ4 మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి అయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
Read Entire Article