Chandrababu: ఏపీలో ఉగాది పండుగ నుంచి కొత్త కార్యక్రమం.. వారికి నో ఛాన్స్..!

12 hours ago 1
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని పేదల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి నాంది పలకనుంది. ఈ ఉగాది పండగ నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తాజాగా ఆ పథకం అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం నిర్మాణాత్మకమైన, స్థిరమైన విధానం ఉండాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించాలని.. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని వెల్లడించారు.
Read Entire Article