Chandrababu: ఏపీలో రూ.80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్.. రాష్ట్రంలో నీటి సమస్య తీరినట్టే!

1 year ago 14
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కారణంగా రాయలసీమకు నీళ్లు అందించవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువ ఉన్నా నీళ్లు అందుబాటులో లేవని.. అదే రాయలసీమలో కరువు ఉందని తెలిపారు. కొత్తగా నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి అవుతుందని.. దాంతో భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో నీటి సమస్య ఉండదని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్టును ప్రధానికి పంపిస్తున్నామని.. డీపీఆర్ పూర్తి చేసి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Entire Article