పర్చూరు నియోజకవర్గంలోని కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రి పార్థసారథిని చూపిస్తూకుర్రాడికి చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. 'నీ మాదిరి మంత్రి పార్థసారథి గొర్రెలను మేపుకుంటా అంటే ఈరోజు ఇక్కడ ఉండే వాడు కాదు' అన్నారు చంద్రబాబు.