Chandrababu: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఘటన

1 year ago 20
Chandrababu: సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. వరత ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తుండగా.. ఆయనకు అతి దగ్గరి నుంచి రైలు వెళ్లింది. గత కొన్ని రోజులుగా వరదలు, భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో బాధితులను కలిసి భరోసా అందించారు. అదే సమయంలో వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీరు సహా ఇతర నిత్యావసరాలు అందాయో లేదో పర్యవేక్షిస్తున్నారు. పంటల నష్టం గురించి రైతుల వద్ద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Read Entire Article