Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే, సరుకులు ఇస్తారు.. చంద్రబాబు ప్రకటన

2 weeks ago 3
రాష్ట్రంలో పరిశుభ్రతను పెంచేలా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మండలానికో స్వచ్ఛరథం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శనివారం రోజున పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన చంద్రబాబు.. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్వచ్ఛరథాలు వారానికోసారి గ్రామంలోకి వస్తాయని.. ప్రజలు చెత్త అందించి, ఉచితంగా నిత్యావసరాలు పొందవచ్చని తెలిపారు.
Read Entire Article